Devotional
devotional
Subcategories
అష్టలక్ష్మీ స్తోత్ర విశేషం.. మహత్యం అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత, అది పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్టకష్టాలు పడుతున్నాం అని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నాం అని అనుకోవడం పరిపాటి. మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ ఆదిమాత కే ఉంది. అష్టకష్టాలు నుంచి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే " అష్టలక్ష్మీ స్తోత్రం "! అష్ట అంటే యెనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎన్మిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం...
తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వావారి అపూర్వమైన దర్శనం.స్వామివారి విభూతి మహిమ.స్వామివారి లీల.కోట్లజన్మల పాపరాశులను భస్మం చేసే మహామహిమాన్వితమైన శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం.ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్ కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి. ప్రస్తుతం మనం తిరుచెందూర్ గురించి తెలుసుకుందాము.Shop Now For Srava..
శ్రీవారి నిజపాద దర్శనం వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు.ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాల..
ఉజ్జయినిలో ఏడాదికి ఒకసారి మాత్రమే తెరుచుకునే నాగచంద్రేశ్వర ఆలయం... ఈరోజు నాగపంచమి సందర్భంగా తెరుచుకున్న ఆలయం తలుపులు.... మహాకాళేశ్వర దేవాలయానికి క్షేత్ర భాగాన కొలువైన ఈ దేవాలయం సంవత్సరానికి ఒకసారి అదీ ‘ నాగపంచమి ‘*నాడు తెరవబడుతుంది.సర్పాధిపతిగా పిలువబడే తక్షకుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు.Shop Now For SravanMasam Special : https://shorturl.at/ipxS3నాగరాజైన తక్షకుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తారు.దేవాలయం లోపలిభాగంలో, విఘ్నేశ్నర పార్వతీ సమేత ఈశ్వరుని భారీ విగ్రహం కొలువై ఉంటుంద..
There
is a wonderful temple dedicated to Lord Vinayaka, and it is situated
in Thirumurugan Nagar, Porur, Chennai-600125. Porur is a fast
developing area, since large number of individual homes and
apartments are expected to come in the near future, and it is also
located just a few kilometres far away from the famous Vadapalani
area, where our near and dear Lord Vadapalani Murugan Temple is
situated.Shop Now For SravanMasam Special : https://shorturl.at/ipxS3
Though
there are lot of small and big sized Vinayaka temples are scattered
across the country, but, however ..
శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం, విశాఖపట్నం!ఉత్తరాంధ్రా ప్రజల కొంగు బంగారం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన మహలక్ష్మి దేవాలయాలు చాలా తక్కువ. ఉన్నవాటిలో చెప్పుకోతగిన దేవాలయం మన విశాఖపట్నం లోని "శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం". ఉత్తరాంధ్ర ప్రజలు విరివిగా సందర్శించే "శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం" విశాఖపట్నంలో జగదాంబజంక్షన్ కు అతి చేరువలోగల బురుజుపేట ప్రాంతం లో ఉన్నది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధించే దేవత "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారు.అప్పటి విశాఖపట్నం రాజావారి ఇలవేల్పు "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారు. రాజావారి కోటబురుజు వద్ద అమ్మవారు ప్రతిష్టింప బడ్డారు కాబట..
వైజయంతి మాలలక్ష్మీదేవి అనుగ్రహానికి ధనాభివృద్ధికి వైజయంతి మాల.వైజయంతి విత్తనాలు శ్రీ కృష్ణుని జన్మస్ధానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో లబిస్తాయి. వైజయంతి విత్తనాలు రాధ కృష్ణుల ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు.క్షీరసాగర మథనంలో క్షీరసముద్రంలో లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు."కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చెమత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ" &nbs..
కావడి ఉత్సవం విశిష్టతఈరోజు సుబ్రహ్మణ్యస్వామి అఢికృతిక సందర్భంగాకుమారస్వామి శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకరు. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయాక వారిలో ఒకడైన ఇడుంబన్ అనే రాక్షసుడు బతికి తన అసుర గణాలను వదిలి అగస్త్యుడి శిష్యునిగా కూడా మారతాడు. అయితే ఇడుంబన్లోని రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు అగస్త్యుడు. ‘నాయనా , నేను కైలాసం నుంచి శివగిరి , శక్తిగిరి అనే రెండు కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. ఎలాగైనా వాటిని ఒక కావడిలో పెట్టుకుని రా’ అని ఆజ్ఞాపిస్తాడు. ముని చెప్పినట్టే కైలాసం వెళ్లి కొండలను కావడిలో పెట్టుకుని బయలుదేరుతాడు ఇడుంబన్. &..
శబరిమల మాలికపురత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించి వదిలేయడం ఎందుకు ?ఇందులోని పరమార్థం ఏమిటి ? కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఉండరు. మండల దీక్షలో ఉండి , ఇరుముడి కట్టుకొని , అందులో నెయ్యి నింపిన ముద్రకాయ , పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమలకు అయ్యప్పలు తీసుకవెళ్లటం ఆచారం. ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగులకొట్టి , అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు. గుడిలో కాయను కొట్టరు ఆ కొబ్బరికాయను కాల్చేస్తారు. మరొక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ దొర్లించి , కొట్టక ఒక మూలకు విడిచి వస్తారు. ఎందుకు? మాలికాపురత్తమ్మ గుడిలో క..
ఈ శివుని ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.తీర్థరాజందేశంలోని పుణ్యక్షేత్రాలలో అమరకంటక్ ప్రముఖమైనది. దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. దీనిని 'తీర్థరాజం' అని కూడా పిలువబడుతున్నది. యాత్రాస్థలాలకు రాజు అని కూడా అంటుంటారు. మధ్యప్రదేశ్ -ఛత్తీస్ ఘర్ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆగ్నేయభాగంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది.అమరకంటక్ చుట్టూ సాత్పూరా , మైకల్ పర్వత శ్రేణులు నెలకొని ఉన్నాయి. పురాణాల్లో అమరకంటక్ ను రిక్ష పర్వతం అని పేర్కొనబడినది. హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రంగా అమరకంటక్ 12 కిలోమీటర్ల చుట్టుకొలతతో అలరారుతోంది. మహత్తరమైన నర్మదా మరియ..