Devotional
devotional
Subcategories
శ్రీమద్భాగవతం
లో చాలా క్లుప్తంగా వివరింపబడిన
రాధామాధవుల గురించి ఏ ఏ పురాణాలు
ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకునే
ప్రయత్నం చేద్దాం....1.
దేవీభాగవతం
:
నవమ
స్కంధంలో గోలోకం గురించి
ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి
ప్రకృతి పురుషుల రూపంగా
ఉన్నారో వివరిస్తుంది.
రాధాదేవి
శ్రీకృష్ణ ప్రాణాధిక,
అలాగే
శ్రీకృష్ణుడు లేని రాధ లేదు.
వారినుండే
బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు,
ద్విభుజ
కృష్ణుని నుండి చతుర్భుజ
నారాయణుడు ఎలా ఉద్భావించాడో
వారినుండి వివిధ బ్రహ్మాండాలు
ఎలా విస్తరించాయో,
లక్ష్మీ,
గంగా,
సరస్వతీ,
తులసీ
ఉద్భవం వంటి వివిధ రోమాంచక
ఘట్టాలన్నీ నవమస్కంధం
వివరిస్తుంది.
శ్రీకృష్ణుని
శక్తి ర..
ధర్మసందేహాలు-సమాధానంప్ర
:
గణపతి
విగ్రహానికి పూజ చేసి,
ఎంతోచక్కగా
అలంకరించి తిరిగి నీటిలో
కలిపేయడం ఎందుకు?
పైగా
నీటిలో
కరగని
పెద్ద పెద్ద విగ్రహాలను అలా
కలపడం కాలుష్యమే కదా?
అలాగే
అమ్మవారి నవరాత్రులయ్యాక
కూడా నిమజ్జనం చేస్తారు కదా!
మరో
ప్రక్క గణపతికినవరాత్రులు
లేవని,
బాలగంగాధర్
తిలక్ దీనిని ప్రవేశపెట్టాడని
ఒకపెద్దాయన ఒక పత్రికలో
వ్రాశారు?
అది
నిజమేనా?జ
:
గణపతి
విగ్రహాన్ని పూజించితిరిగి
నీటిలో కలపడంలోనే-
మన
విగ్రహారాధన తత్త్వం అర్థమౌతుంది.
విగ్రహాన్ని
మాత్రమే దేవుడనుకోరు
హిందువులు.ఇంట్లో
నిత్యం పూజించే ఇత్తడి, వెండి,
బంగారు
ప్రతిమలు నిమజ్జన చేయనవసరం
లేదు...
నేడు
పరివర్తన ఏకాదశి ,
పార్శ్వ
ఏకాదశి ,
వామన
ఏకాదశిభాద్రపద
శుక్ల ఏకాదశిని పరివర్తన
ఏకాదశి అని పిలుస్తారు.
పరివర్తన
ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే
మార్పులకు సంబదించినదిగా
పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి
పరివర్తన ఏకాదశి అని పేరు
వచ్చింది అని అంటారు.
ఈ
రోజునే శ్రీ మహా విష్ణువు
వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని
పాతాల లోకానికి పంపిస్తాడు.
పరివర్తన
ఏకాదశి రోజు వామన అవతరాన్ని
పూజించడం వలన బ్రహ్మ -
విష్ణు
-
మహేశ్వరులని
సేవేస్తే కలుగు ఫలం లబిస్తుందని
పురాణాలూ చెబుతున్నాయి.
పరివర్తన
ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే
వామన జయంతి.ఈ
ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం
వలన తెలియక చేసిన పాపాలు అన్ని..
వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడుతారు? సమస్త దేవతలకు ప్రతీక ... పాలవెల్లివినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు...మన పెద్దలు కట్టారని మనమూ కడుతున్నాం... వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం.....వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి....ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్న..
నేడు వరాహ జయంతిభగవంతుడు దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు అవసరమైనప్పుడు లోకంలో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలా అవతరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన అవతారాలు పది. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అనే పేర్లతో దశావతారాలు ప్రాచీన గ్రంథాల్లో కనబడుతున్నాయి.దశావతారాల్లో మూడోదైన వరాహావతారం హిరణ్యాక్షుడి చెర నుంచి భూమిని రక్షించడానికి సంభవించిందని పురాణేతిహాసాలు వివరిస్తున్నాయి. పూర్వం దితి కుమారుడు, హిరణ్యకశిపుడి సోదరుడు అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు అహంకారంతో చెలరేగిపోయి భూమిని పాతాళానికి తోసివేశాడు. తన అన్నను చంపిన విష్ణువు అంటే ఇతడికి ద..
పోలాల అమావాస్య - పోలాంబ వ్రతం - ప్రాముఖ్యత!!పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత...దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలందు కుంటూ ఉండడం చూడవచ్చు.ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.పోలాల అమావాస్యవ్రతాలమాసంగా ప్రసిద్ధి చెందినది శ్రావణమాసంలోని వ్రతాలలో “పోలాల అమవాస్య వ్రతం” ఒకటి.దీనిని శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమవాస్యనాడు ఆచరిస్తారు. ఈ అమవాస్యకు ‘పోలామావాస్య’ అని పేరు. దీనికే ‘పోలాల అమావాస్య , పోలాలమావాస్య , పోలాంబవ్రతం..
#శ్రీశైలం వృద్ధ మల్లికార్జునుడు...శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది.మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరునిసౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది.ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదల..
దశావతారాలలో సంపూర్ణ అవతారమూర్తి శ్రీ కృష్ణుడు. తల్లిదండ్రుల పన్నెండు వేల సంవత్సరాల తపస్సు ఫలితంగా తనను తాను వారికి జన్మించిన దివ్య మూర్తి. మొదటి జన్మలో పృశ్నిగర్భుడుగా, రెండో జన్మలో వామనుడుగా, మూడవది ఆఖరుదైన జన్మలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. పుట్టిన వెంటనే శంఖం చక్రం గద మొదలైన వానితో దర్శనం ఇచ్చి నా లీలలు మననం చెయ్యండి అని మీకు ఇదే ఆఖరి జన్మ అని అనుగ్రహాన్ని కురిపించాడు. కళ్ళు పూర్తిగా విప్పకుండానే పూతన సంహారం చేసి కంసుడు పంపిన రాక్షస వధ చేసి తాను సామాన్య మానవుడు కాదని తన లీలల ద్వారా ప్రకటించాడు. కంసవధ చేసి, తాత గారికి తిరిగి మధుర రాజ్య పట్టాభిషేకం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు.&..
కృష్ణాష్టమి సందర్భంగా...రోజుకో ఆలయ విశేషం తెలుసుకుందాం....హంసలదీవి పుణ్యక్షేత్ర విశేషాలు...శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం. పులిగడ్డ దగ్గర కృష్ణ చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినవైనం గురించి ఒక కధ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది.పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయ..
కృష్ణుడి గురించి అందరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.....పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడుపరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. త్రేతా యుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో మహావిష్ణువు ఎత్తి..